సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో స్వీకరించిన కుటుంబాల వివరాలను అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు.…

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

మన న్యూస్: పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు ఆధ్వర్యంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు.…

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు

మన న్యూస్: పినపాక, ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన లో ఎల్చి రెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి పొందినట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరా కుమారి తెలిపారు.…

సిపిఐపార్టీ శతజయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఎర్రజెండా ఎగరవేయాలి

న్యూస్ న్యూస్ : అశ్వాపురం బుధవారం రాత్రి అమేర్ద గ్రామపంచాయతీ ఇరుగు శ్రీకాంత్ అధ్యక్షత సిపిఐ శాఖ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై , సిపిఐ మండల కార్యదర్శి,అనంతనేని సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయిన…

జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధీ భవన్ వద్ద జుక్కల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

మన న్యూస్: జుక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టి పి సి సి…

వాహనదారులు సరైన దృవపత్రాలను కలిగి ఉండాలి– ఎస్సై రాజ్ కుమార్

మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాహనదారుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ…

కార్పొరేటర్ ఉప్పలపాటిని శ్రీకాంత్ కలిసిన.ఏస్ఎంఆర్ హై ల్యాండ్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు

మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధి లోని ఏస్ఎంఆర్ హై ల్యాండ్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను బుధవారం తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా…

శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం

మన న్యూస్: పినపాక, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం…

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…సీఎస్ఆర్ నిధులపై ఎమ్మెల్యేతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సమీక్ష

మన న్యూస్: కొత్తగూడెం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టరేట్కా ర్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు కూనంనేని…

సార్… ట్రాన్స్కో టవర్ల వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరిగాయి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

మన న్యూస్ ,నిజాంసాగర్ ( జుక్కల్) ఒక శాఖకు చెందిన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంటుంది. శాఖ కాపాడుకోవడానికి అధికారులు నియమించబడతారు. అధికారులు ఆఫీసులో కూర్చుండి, తమకు లాభం వచ్చే పనులు చూసుకుంటున్నారు., శాఖ పరిధిలోని ఆస్తుల…

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి