గృహజ్యోతి సబ్సిడీ కోసం వెళ్ళి షాక్ కు గురైన రైతు ప్రభుత్వ పథకాలకు దూరమవనున్న కుటుంబం

మన న్యూస్: పినపాక మండలానికి చెందిన రైతు గృహాజ్యోతి సబ్సిడీ కోసం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్ లో అసలు కుటుంబ వివరాలు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… పినపాక మండల పరిదిలోని దుగినేపల్లి…

ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రాలు అందజేత

మన న్యూస్: మణుగూరు, సత్వరమే కొత్త బొగ్గు గనులు ప్రారంభించాలి మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఉన్నగనులకు విస్తరణ అనుమతులు సాధించాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐ ఎఫ్ టి యు…

గ్రామాలల్లో మౌలిక సదుపాయాలకు కృషి.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాల గురించి కార్యకర్తలకు…

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. అదే గ్రామానికి చెందిన విఠల్ అనే యువకుడు ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు విషయం…

15 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించుట కలెక్టర్ కు వినతి

మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో ని 50 వేలు ఎంటీఎస్ నాబార్డ్ గోధం,వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రం నిర్మించుటకు 15 ఎకరాల ప్రభుత్వ స్థలంను…

చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక…

నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలి.. పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21) :- నాలా విస్తరణ  పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ  అధికారులను ఆదేశించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు…

శేరిలింగంపల్లి అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం

Mana News :- శేరిలింగంపల్లి(నవంబర్ ):- బూత్ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వారిని బూత్ అధ్యక్షులగా నియమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్, మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన…

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం.. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూన్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ నాయకులు,కాలనీ వాసులు గురువారం  గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని…

ప్రభుత్వ  అనుమతి లేకుండా పాఠశాల నిర్వహణ…విద్యాధికారికి పిర్యాదు చేసిన బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూస్ :- విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నడుపుతున్న మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాల  యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బిజెవైఎం రాష్ట్ర నాయకులు  రాగిరి సాయిరాం గౌడ్…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు