సమగ్ర సర్వే డేటా ఎంట్రీని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 26న మనం రాజ్యాంగ…
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని,మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.భారత రాజ్యాంగాన్ని…
ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం ఎమ్మెల్యే పాయం కి గౌరవ వందనం చేసి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు
మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఉపాధ్యాయులు తో మాట్లాడి విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించాలని తెలియజేశారు…
కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న…
బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
మనన్యూస్: ప్రతినిధి నవబంర్ 26 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మండలం జిల్లెడ బండ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లా కేంద్రంలో చదువుకోడానికి కళాశాల, పాఠశాలలకు వచ్చే…
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి! ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగళవారం అశ్వాపురంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, మాట్లాడుతూ అశ్వాపురం మండలం స్థానిక గొందుగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేక…
మాలల సింహగర్జనను విజయవంతం చేయండి: బంటు భూమేష్
మన న్యూస్ :వచ్చే నెల డిసెంబరు 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాల సింహగర్జనను కామారెడ్డి జిల్లా మాలలు , మాల ఉద్యోగులు న్యాయవాదులు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు మహిళలు డాక్టర్లు కార్మికులు కర్షకులు విద్యార్థులు సబ్బండ మాల వర్గాలు…
ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు.
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు. కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన…
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ ఎంఈఓ ప్రవీణ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు…
153 వ సారి రక్తదానం చేసిన వృక్షజీవి డాక్టర్
మన న్యూస్ : కాపు, తెలగ, ఒంటరి సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం లో, “ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్” వారి చే ‘లయన్స్ క్లబ్ విశ్వాస్’ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…