కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికే ఆదర్శం
మన న్యూస్,కామారెడ్డి:18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం,జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ…
స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరం స్వీకరించాలి
మన న్యూస్,గద్వాల: గద్వాల జిల్లా,దేశ యువతరం కు స్వామి వివేకానందస్ఫూర్తివివేకానంద జయంతి సందర్భంగా మున్సిపాలిటీ మండల కేంద్రంలోని సంకాపురం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిన సంకపురం రాముడుమున్సిపాలిటీ సంకపురం గ్రామంలో యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ను…
ఏటీఎంలో దొంగతనం
మన న్యూస్, పిట్లం మండల కేంద్రంలో రాత్రి మూడు గంటల సమయంలో దొంగలు భారీ చోరీ నిర్వహించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పిట్లం మండల పరిషత్ కార్యాలయం ముందు గల ఎస్బీఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి…
శ్రీ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి
మన న్యూస్,చంపాపేట్: ఎల్బీనగర్ నియోజక వర్గం చంపాపేట్ డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో వైకుంఠ ఏకాదశి పర్వదినమును వురస్కరించుకొని ఆలయంలో నెలకొన్న శ్రీ కోదండ రామాలయములో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు ఉ.3.30 ని.లకు ప్రత్యేక అభిషేకము, ఆరాధన,అలంకారము…
శ్రీ సరస్వతి హై స్కూల్ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
మన న్యూస్,చంపాపేట్: చంపాపేట్ డివిజన్ పరిధిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు -బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి చంపాపేట్ డివిజన్ పరిధిలో కర్మన్ఘాట్ భగత్ సింగ్ యువజన సంఘం నందు శ్రీ…
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్
నిజాంసాగర్,జుక్కల్ , పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను ఆదుకునే…
శ్రీవారిని దర్శించుకున్న చిలుక మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు
మన న్యూస్,అబ్దుల్లాపూర్మెట్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి లాస్య రెడ్డి…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా. జరభద్రం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
మన న్యూస్,సరూర్ నగర్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ పోలీస్ ఆదేశాల మేరకు సరూర్నగర్ పోలీసులు తెలిపారు…
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టు
మన న్యూస్,గద్వాల జిల్లా: గద్వాల జిల్లా తేదీ 09.01.20 నాడు మధ్యాహ్నం అందాజ 03:00 గంటల సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ. కళ్యాణ్ కుమార్ వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బంది మరియు గద్వాల…
250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని 250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం.ముగ్గురిపై కేసు నమోదు.గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.ఎస్సై కళ్యాణ్ కుమార్…