బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి జన్మదిన వేడుకలు

:- బి యస్ పి జిల్లా అధ్యక్షులు హరిలాల్ అధ్వర్యంలో పండ్లు ఫలహారాలు పంపిణీ మన న్యూస్ లింగంపెట్ జనవరి 16:25 కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో కుమారి బెహన్జీ మాయావతి, జన్మదిన వేడుకలు…

క్రీడలకు కేసిఆర్ గత సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది

మనన్యూస్,గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ద్వా ల గ్రంథాలయ మాజీ…

నియోజకవర్గ స్థాయి వాలిబాల్ పోట్టిలు

-: మొత్తం నాలభై జట్లు పాల్గోన్నాయి -: విశ్రాంత ప్రాదానోపద్యాయుల చే బహుమతులు ప్రదానం మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్బంగా ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు…

యువకులను క్రీడల్లో రాణించాలి

యువకులు క్రీడాల్లో రాణించాలి -: సాయిరాం యదావ్ కు సన్మానం -: క్రీడలో ఉత్సాహంగా యూవత మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలోక్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ…

గాలిపటాలను ఎగరవేసిన చిన్నారు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,సంక్రాంతి పండగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దలు కూడా గాలిపటాలను ఎగరవేశారు.

సంక్షోభంలో మిర్చి రైతు

మనన్యూస్,గద్వాల జిల్లా: వివిధ జిల్లాల్లో భారీగా ధరలు పతనం ఎకరాకు గరిష్టంగా రూ.లక్షన్నర వరకు నష్టం గుంటూరు:రాష్ట్రంలో మిర్చి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరగడం,…

గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం అందజేత

మనన్యూస్,నిజామాబాద్:యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి అందజేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ జిల్లా,భీంగల్ మండలం జ్యాగిర్యాల…

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

మనన్యూస్,గద్వాల జిల్లా: పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.నాగర్…

టీచర్స్ రోడ్లు ఎక్కాలా క్లాస్ రూమ్ లో ఉండి విద్యార్థులకు విద్యా బోధన చేయాలా

మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం…

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవం లో జర్నలిస్టులకు సన్మానం

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలో భాగంగా మీడియా మిత్రులు సమాజం పట్ల ఎంతో ముందుకు వెళ్లి వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులకు…