శాఖా గ్రంధాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు…

రాజంపేట గ్రామ ప్రజల భూములను భూ కబ్జాలు చేస్తూన్నా వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో జూకంటి మోహన్ రెడ్డి పలువురి భూములను కబ్జా చేసినట్టు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు.జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం నాకు కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని మీడియా సమావేశంలో తెలిపారు.అతను…

ఆదిభట్ల మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన మర్రి నిరంజన్ రెడ్డి

మనన్యూస్,ఆదిభట్ల:మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో 6కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,అదేవిధంగా పనులు పూర్తయిన వాటికి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన…

మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ…

సమాచార హక్కు చట్టం క్యాలెండర్స్ ఎమ్మార్వో చేతుల మీదుగా ఆవిష్కరణ

మనన్యూస్,కామారెడ్డి:నాగిరెడ్డిపేట మండల్ ఎమ్మార్వో చేతుల మీదుగా నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సమాచార హక్కు చట్టం సంరక్షణ చట్టం 2025 క్యాలెండర్. వారి చేతుల మీదుగాప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత జవాబు దారితనం ఉండాలని బదులిచ్చారు సమాచార హక్కు చట్టం…

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని…

రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ హైదరాబాద్ మహానగరంలో తన ఏడో శాఖను లాంఛనంగా ప్రారంభించారు.రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ రాక్వెల్ ఫ్రాంచైజ్ యజమానులు…

ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య పినపాక,ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య

మనన్యూస్,పినపాక:కరకగూడెం పరిధిలోని నిలద్రిపేట వాలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా.ఇడుమయ్య తండ్రి నంద వయస్సు 48సం,,అను వ్యక్తి మతిస్థిమితం లేక బర్లగూడెం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చెట్టుకి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుని భార్య పోజ్జమ్మ పిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ…

రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంబడంగ్పేట్

మనన్యూస్:జన హృదయనేత బడంగ్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో అల్మాస్గూడ మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం రమేష్,శ్రీకాంత్,సురేష్,గణేష్, రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేసే రామిడి…

ఆదిభట్ల మున్సిపాలిటీ లో పండుగా వాతావరణంమంత్రులచే మర్రి నిరంజన్ రెడ్డికి అభినందనల వెల్లువ

మనన్యూస్,ఆదిభట్ల-:ఆదిభట్ల మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్