ప్రజలకు 420 హామీలిచ్చి. 420 రోజులు గడిచిన నెరవేర్చని కాంగ్రెస్,,గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు
మనన్యూస్,మీర్పేట్:ఓ మహాత్మాఓవైపు రైతులను,మరోవైపు మహిళలను,ఇంకోవైపు వృద్ధులు,వికలాంగులను,2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను,ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి…
తీరం భక్తజన సంద్రం.నాగమడుగులో పుణ్య స్నానాలు.
మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్:నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది.బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు…
అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తాం
ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి రాంరెడ్డి
మనన్యూస్,హయత్నగర్:హయత్నగర్లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి…
ఏసీబీ వలలో పట్టుబడ్డ లింగంపేట ఎస్సై సుధాకర్.
మనన్యూస్,కామారెడ్డి:లింగంపేట్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద 12వేల 500 ల రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.వాహనాలు అమ్మకాలు…
పొలాలను నాశనం కానివ్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దుపెద్ద
మనన్యూస్,గద్వాల జిల్లా:ధన్వాడ,చుట్టూ పక్కల గ్రామాలకు అండగా ఉంటాం సీఎం దృష్టికి ఫ్యాక్టరీ సమస్య ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న…
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ గుర్తింపు లేని 73ఆబాoడెడ్ (స్క్రబ్) వాహనాలకు రేపు (30.01.2025)బహిరంగా వేలం,ఆసక్తి గల బిడ్డర్స్ ఈ రోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు 200/రూపాయలు చెల్లించి,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీ తో వేలం లో పాల్గొనగలరు,జిల్లా…
నాగమడుగులో పుణ్య స్నానాలు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం…
అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తాం,,ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు
మనన్యూస్,కామారెడ్డి:అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి రాంరెడ్డి
మనన్యూస్,హయత్నగర్:హయత్నగర్లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ…