ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

పడమటి ఆంజనేయస్వామి కోనేరును పరిశీలించిన అధికారులు, నాయకులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి…

ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు…

మక్తల్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు…

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):గ్రామాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

పెద్దకొడప్ గల్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటన

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్ ) పెద్దకొడప్ గల్, ఆగస్టు 10 :పెద్దకొడప్ గల్ మండలంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు చెబుతూ— మధ్యాహ్నం 12.30 గంటలకు…

మల్లూరు గ్రామస్థుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ఆగస్టు 10,నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును క్యాంప్ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నంబర్ 765లో రైతులు ఎదుర్కొంటున్న భూ…

PACS ఉద్యోగుల యూనియన్ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక – ఘన సత్కారం..

మన న్యూస్,*నిజాంసాగర్* (జుక్కల్):కామారెడ్డి జిల్లా PACS సొసైటీ సీఈఓలు ఉద్యోగుల యూనియన్‌ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పిట్లం క్లస్టర్ ఉద్యోగులు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.ఎన్నికైన సభ్యులు:1️⃣ అంతంపల్లి శ్రీనివాస్ – అధ్యక్షులు2️⃣ సంగగోని…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్లోని ఎస్ వై ఆర్ S కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ వివాహం నిర్వహించారు.ఈ సందర్భంగా…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..