లారీ డి కొట్టి ఆటో బోల్తా

7 గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో…

లారీ డి కొట్టి ఆటో బోల్తా

7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో…

హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విధింపు

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త…

అనుమతి లేని 3 ఇసుక ట్రాక్టర్స్ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం గురువారం ఉదయం బండరామేశ్వర్ పల్లి వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు అనుమతి లేకుండా…

అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.వివరాలు.మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా, నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్ మరియు షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత రెండున్నర మూడు సంవత్సరాల…

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండలం ఘన్పూర్ శివారులో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతుండగా ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని వారి వద్ద నుండి మూడు బైకులను నాలుగు మొబైల్ లను మరియు రెండూవేల ఇరవై రూపాయలను…

బ్లాక్ స్పాట్ ను గుర్తించి నేరలు జరగకుండా చూడాలి,జిల్లా ప్రధాన న్యాయమూర్తి.

మనన్యూస్,కామారెడ్డి:న్యాయస్థాన భవన సముదాయంలో జాతీయ లోకాలాత్మ ప్రారంభిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే నేరాలు జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి…

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై అనుమానాలంటూ భార్య ఫిర్యాదు

Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

SBI: బ్యాంకు పేరుతో వీడియోలు వస్తున్నాయా.? కీలక నోటీస్‌ జారీ చేసిన ఎస్‌బీఐ..!

Mana News :- SBI: రోజురోజుకీ సైబార్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ఇందులో…

You Missed Mana News updates

శ్రీ వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్…!
బింగినపల్లి గ్రామస్తుల సమస్యలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ శుభారంభం.
నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు
జనసేన పార్టీ కి నాలుగు లక్షలు రూపాయలు డొనేషన్ అందజేసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు