నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎక్సిబిషన్ కం సేల్

నెల్లూరు నగర, మినీ బైపాస్ రోడ్ లో ఉన్న జి పి ఆర్ కళ్యాణమండపం లో గురువారం సాయంత్రం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎగ్జిబిషన్ కం సేల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

కాణిపాకంలో వైభవంగా  అశ్వ వాహన సేవ

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు…

డి ఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన ధ్యాస,ఎస్ఆర్ పురం :- డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు గురువారం సాంబయ్య కండిగా లో డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించి డిఎస్ వాటర్…

కనివిని ఎరుగని రీతిలో పెనుమూరు వ్యవసాయ సహకార చైర్మన్ ప్రమాణస్వీకారం మహోత్సవం

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురజాల ,జగన్మోహన్ గజమాలతో స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- పెనుమూరు వ్యవసాయ సహకార మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మీనాక్షి, రాధా కుమారి ఎంపిక

యాదమరి, మన ధ్యాస సెప్టెంబర్ 4 : చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వరిగపల్లి, యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా…

మత్స్య శాఖ మరియు ఆత్మ వారి ఆధ్వర్యంలో**మత్స్య కారులకు బోటు ఇంజన్ మరియు చేపల అధిక ఉత్పతి పై శిక్షణ కార్యక్రమం

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక…

సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు,…

ప్రభుత్వానికి రైతులకు మధ్య వారదులుగా పనిచేయండి…………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,విడవలూరు, సెప్టెంబర్ 3:*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమక్షంలో విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .…

యాదమరిలో ఎస్టీయూ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా

మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు…

ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..