జి.ఓ.36 ప్రకారం వేతనాలు పెంచాలి… 8 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

గూడూరు, మన న్యూస్ :- జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలకు జి.ఓ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు ఎ.పి.…

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణి.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కుడుముల వెంకటనారాయణ దాతృత్వం లో భారత్ పెట్రోల్ బంకు నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు నారాయణ గారి ద్వారా పంపిణి చేయడమైనది.. జే.వి.వి. ఉపాధ్యక్షులు చెంచునారాయణ…

ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయం – ఎస్వీ సుబ్రహ్మణ్యం రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- ప్రజా నాయకుడు, సౌమ్యుడు వివాదరహితుడు, పెద్దలు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తనకి ఎలాంటి సంబంధం లేని మద్యం కేసులు అక్రమంగా ఇరికించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, బాధాకరం అని దీనిని…

ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం

గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన**పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత…

జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యం

–ఐసా నేతల మండిపాటుఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యమైపోయిందని పైసా నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సదస్సులో వారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమన,…

నిజాయితీగా సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో…

పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక…

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి

మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…

గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…

టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…