జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో,వివేకానంద సేవా సమితి సభ్యులు, రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి…

హరిహర వీరమల్లు విజయానికి పూజలు నిర్వహించిన వరుపుల తమ్మయ్య బాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ…

అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ…

నిరాహార దీక్ష చేపట్టకుండానే మేకల కృష్ణ అరెస్ట్…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై మేకల కృష్ణ చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఈ దీక్ష ద్వారా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని తెలిపారు. అక్రమ క్వారీ లారీల రవాణాపై…

ముద్రగడ ను పరామర్శించిన వంగా గీత, తోట నరసింహం…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఇటివల కాలంలో అనారోగ్యంతో కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే ముందు తన స్వగ్రామమైన కిర్లంపూడి నివాసానికి చేరుకోవడంతో…

మీ అందరి అభిమానాలతో క్షేమంగా తిరిగి వస్తా…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని మాజీ మంత్రి వైసిపి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ మెరుగైన వైద్య చికత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని…

ప్రభుత్వ పధకాలు అర్హులకే కేటాయించాలి

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోశాల పథకాన్ని అధికారులు అధికార పార్టీ నేతలకు ఎటువంటి జంతువులు లేకపోయినా వారికి గోశాల షెడ్లు వారికి ఇచ్చి అర్హులైన రైతులకు గోశాల షెడ్లు…

పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…

బాబు షూరిటీ మోసం గ్యారంటీ – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర

మన న్యూస్ సాలూరు జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని మాజీ డిప్యూటీ సీఎం పిడికిరాజన్న దొర అన్నారు. నేను మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి…

రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలకు చిత్తూరు జిల్లా జట్లు ఎంపికఅండర్ – 17 సింగిల్స్ లో విజేతగా దాసరి ధీరజ్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధీరజ్ దాసరి

మన న్యూస్, తిరుపతి :- చిత్తూరు జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15, అండర్ – 17 బాలికల,బాలుర సింగిల్స్ – డబుల్ జట్లు అలాగే మెన్, ఉమెన్ సింగల్స్, డబుల్స్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం జరిగింది.…

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు