ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా. తగ్గుపర్తి చందూ.తగ్గేదేలే.
ఉరవకొండ మన న్యూస్: హాస్టల్ విద్యార్థులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఏఐఎస్ఎఫ్ తగ్గేదే లేదంటూ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి చందు వెల్లడించారుఈ సందర్భంగా తగుపత్తి చందూ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ప్రభుత్వ హాస్టల్లో సందర్శన కార్యక్రమంలో భాగంగా అనంతపురం…
మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.
ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…
మాతా హుహునా సత్తి ఉత్సవాలకు కర్ణాటకకు తరలిన బంజారాలు.
ఉరవకొండ మన న్యూస్:కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలోని మైసూరు అంబన రోడ్డు గ్రామమునందు 26 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించుచున్న బంజారా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానందినట్లు బంజారా సంఘం ప్రతినిధి ధర్మ రచన కమిటీ కన్వీనర్ ఎస్…
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- యూకే “ఎఫ్ టి ఏ” మేక్ ఇన్ ఇండియా కొత్త శకం …. టీవీఎస్ మోటర్
మన న్యూస్, విజయవాడ,జూలై 24: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ)పై సంతకం చేయడాన్ని టివిఎస్ మోటార్ కంపెనీ ఈరోజు స్వాగతించింది. ఈ మైలురాయి ఒప్పందం 2030…
వెదురుకుప్పం మండలంను తిరుపతి జిల్లాలో చేర్చాలని వెదురుకుప్పం మండల ప్రజల డిమాండ్ – తహసిల్దార్కు వినతి పత్రం అందజేత
వెదురుకుప్పం,మన న్యూస్, జూలై 26: వెదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనసేన – బీజేపీ నేతలు మండల తహసిల్దార్ కార్యాలయంలో అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ డిమాండ్ వెదురుకుప్ప మండలంలో ప్రజల అభిప్రాయంగా…
మీరు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మా తండ్రి మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షేమంగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…
జీడి నెల్లూరు లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
పీఏ చంద్రశేఖర్ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకుంటా మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు శుక్రవారం…
కళాకారుడు అమ్మన్న కు చిరుసత్కారం…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- సమాజంలో కళాకారులును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండల వైసీపీ కన్వీనర్ రామిశెట్టి నాని అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రౌతుపాలెం సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ…
బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…