రైతులకు రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం లోని రైతు సేవా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, మరియు భూమి సారాన్ని పెంచి , భూమికి సత్తువనిచ్చె 26 రకాల విత్తినాల కలయిక తో పి.డి.యం.ఎస్ కిట్లను రాయితీ…

ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం

గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది*పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…

గ్రామీణ ప్రాధమిక వైద్యశాల అంటే ఇంత నిర్లక్ష్యమా?విద్యుత్ అంతరాయంతో సెల్ ఫోన్ లైట్లతో అత్యవసర చికిత్స.

వనరులు ఉన్నా అవి నిరుపయోగం. తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు. ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు. వసతి గృహాం లో…

నా.. ఉద్యమాన్ని అణచివేసేందుకే కొందరు కుట్ర

శంఖవరం, మనన్యూస్ ప్రతినిది:- గ్రామీణ ప్రాంతాల రహదారుల పై నుండి భారీ టిప్పర్ల నిలుపుదల కోసం సామాజిక బాధ్యతతో తాను చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు కొందరు కుట్ర చేస్తుండగా, ఏబీఎన్ ఛానల్ వారు అసత్య ఆరోపణలు చేస్తూ కథనం ప్రసారం చేయడం…

రాష్ట్ర అధ్యక్షుల జిల్లా పర్యటనపై ఏర్పాట్లు ప్రారంభం

ఉరవకొండ మన న్యూస్ :ఈ నెల 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు అనంతపురం జిల్లా పర్యటనను చేయనున్న సందర్భంగా, భాజపా జిల్లా శాఖ అతిథి పట్ల గౌరవం చూపిస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ…

కార్గిల్ వీరులకు అనంతపురంలో ఘన నివాళి – బీజేపీ నేతల కందరొచ్చిన కౌగిలి

అనంతపురం, మన న్యూస్:కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం మౌన ప్రదర్శనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని…

వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ పంచాయతీ లో , “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

వెదురుకుప్పం, జూలై 26 (మన న్యూస్):– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ సారథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ…

రాయలసీమ ప్రజాప్రతి నిధులతో ఒరిగింది శూన్యం-8మంది ఎంపీలు, 52 మంది ఎం.ఎల్.ఏలు.ఉన్నా ఫలితం లేదు.

–సీనియర్ అడ్వకేట్ జీవి కృష్ణ మూర్తి.ఉరవకొండ మన న్యూస్: రాయలసీమ అభివృద్ధికి సీమ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరగా పెట్టిందేమీ లేదంటూ సీనియర్ అడ్వకేట్ జీవీ కృష్ణమూర్తి ఆరోపించారు.శ్రీబాగ్ఒడంబడిక ప్రకారం రాయలసీమ కర్నూలు లో రాజధాని లేక పోగా ప్రధాన హైకోర్టు…

మీ త్యాగాలు ఎప్పటికీ మరువ లేనివి.ఘనంగా కార్గిల్ విజయోత్సవ దివాస్ వేడుకలు.

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని శనివారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతవూరు విజయ క్లాత్ సర్కిల్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దేశ రక్షణ కోసం…

విడపనకల్లుకు రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని సిపిఐ ఆందోళన

ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు…

You Missed Mana News updates

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్
ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్