టిడిపిలో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు……….. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపుని ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ కార్యకర్తలతో సమావేశం…

అవినీతి అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్

విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఆధారాలతో సహా బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మన ధ్యాస, నెల్లూరు రూరల్, అక్టోబర్ 23:పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అవినీతి అధికారులు సిబ్బంది పట్ల నెల్లూరు రూరల్…

ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి వెంటనే పరిష్కారం చూపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ 27వ డివిజన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఉన్న అపార్ట్మెంట్ వాసులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ కాల్ చేయగా వెంటనే…

అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసిన నిజాయితీ తహసీల్దార్ బదిలీ – పాలసముద్రం మండలంలో కూటమి నాయకుల వివాదాస్పద చర్య

పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 23: పాలసముద్రం మండలంలో ప్రజల సేవకే ప్రాధాన్యతనిస్తూ, అవినీతి అక్రమాలకు సహకరించని తహసీల్దార్ (మండల మేజిస్ట్రేట్) అరుణకుమారిని కూటమి నాయకులు బదిలీ చేయించారని సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన ఈ అధికారి నిజాయితీ, క్రమశిక్షణతో…

నెల్లూరు నుండి పొట్టే పాలెం వరకు రహదారిపై వర్షం నీరు నిలవ ఉండకుండా చర్యలు చేపట్టిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్…

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గరం గరం* కోటి 50 లక్షలు ఇరిగేషన్ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23:కోటి యాభై లక్షల ఇరిగేషన్ స్థలం.. ప్రభుత్వ స్థలాలను కూడా అప్పనంగా రికార్డులను మార్చి అక్రమాలు చేసి తమ కాసుల కక్కుర్తి కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల మాయాజాలం… రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న…

నెల్లూరు నుండి పొట్టే పాలెం వరకు రహదారిపై వర్షం నీరు నిలవ ఉండకుండా చర్యలు చేపట్టిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్…

పాచిపెంట, సాలూరు మండలాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస సాలూరు:- పాచిపెంట, సాలూరు మండలాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్, ఇంచార్జి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం పాల్గొని, ఆకస్మిక తనిఖీ చేశారు. పాచిపెంట మండలం సరాయివలస, కొటికిపెంటల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్…

బుజ్జమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

వెదురుకుప్పం, , మన ధ్యాస అక్టోబర్ 23:వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామానికి చెందిన మణికంఠ తల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించారు. ఆమె కర్మక్రియలు గురువారం నాడు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో …

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!