రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చిత్తూరు జిల్లా కు సురేంద్ర బాబు ఎన్నిక
ఐరాల – నవంబర్ 13 :మన న్యూస్ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నబి. సురేంద్ర బాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…
తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్*
తవణంపల్లి, నవంబర్ 14 :మన న్యూస్ పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిశర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.…
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకం ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్
ప్రతి విద్యార్థి సేవాభావంతో మెలగాలి ఎస్సై సుమన్ Mana News:- మన న్యూస్ ,ఎస్ఆర్ పురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకంలా ఉంటుందని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు.గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా…
గిరిజన బాలికల హాస్టల్ కు స్ట్రీట్ లైట్లు వితరణ చేసిన వినుత కోటా*
శ్రీ కాళహస్తి నవంబర్ 14 మన న్యూస్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మొన్న గిరిజన బాలికల హాస్టల్ సందర్శించినప్పుడు కొన్ని సమస్యలు వినుత తెలపడం జరిగింది. సమస్యలను జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే…
పత్రికా ప్రకటన
చిత్తూరు నవంబర్ 13 మనం న్యూస్ నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని…
అంతర్జాతీయ స్థాయిలో అమర రాజా సంస్థ కు క్వాలిటి సర్కిల్ విభాగం లో 12 బంగారు అవార్డులు
తిరుపతి నవంబర్ 13 మన న్యూస్ *49 వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో సంస్థ నుంచి పాల్గొన్న 12 టీమ్ లకు, 12 బంగారు అవార్డులు లభించాయి. ఈ పోటీలలో అమర రాజా సంస్థతో పాటు…
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ అన్నదానం.
Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరంమండలం యర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకరావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన బుధవారం నిర్వహించారు.అన్న ప్రసాదాన్ని ఆలయ…
లింగంపర్తిలో ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహాలు ప్రతిష్ట
Mana News ;- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి:- మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు,శ్రీ లలితా మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక…
ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు చెక్పోస్టులు పరిశీలన – పోలీస్ స్టేషన్ లో రికార్డ్లు తనిఖీ
విలేకర్లుతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి Mana News :- పాచిపెంట,నవంబర్13( మన న్యూస్ ):-గంజాయి నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని,గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.…
ఏజెన్సీ లో అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ
Mana News :- పాచిపెంట, నవంబర్ 13( మన న్యూస్ ): పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోబుధవారం నాడు పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి ఏజెన్సీ ప్రాంతంల్లో గల అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అంగన్వాడీ…