అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి

MANA NEWS :- తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి…

ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం

Mana News :- టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదివారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి…

నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్న డాలర్స్ దివాకర్ రెడ్డి

విమానాశ్రయంలో సి.యం చంద్రబాబు, లోకేష్ కు స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి Mana News :- తిరుపతి నవంబర్ 17, (మన న్యూస్ ) ,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే , సి.యం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు…

విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంఖారావం బహిరంగ సభ ఆహ్వానం

కార్వేటినగరం ఖండ సన్నహక సభ Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని కొండక్రింద పల్లి దర్మరాజుల గుడిలో జరిగింది ఈ సమావేశం లో విభాగ్ సంఘచాలక్ మాట్లాడుతూ విదేశీ దురాక్రమణ నుండి స్వాతంత్ర్యం వచ్చినా మన దేవాలయాలు కానుకలు,…

చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చట్టాలపై అవగాహన సదస్సు : ఎస్సై వెంకటసుబ్బయ్య

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం విద్యార్థి విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోస్కో కేసులు, సైబర్ క్రైమ్స్ , మైనర్ డ్రైవింగ్ వాటి వలన జరిగే…

నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి నేతలు

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: నారా రామమూర్తి నాయుడు గారు మాజీ శాసనసభ్యులు, చంద్రగిరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…

జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలి: జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ స్వామి

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి,…

గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే

తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం…

గోడ కూలి భావన నిర్మాణ కార్మికుడు మృతి రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాలూరు నవంబర్16( మన న్యూస్ ):= వివరాల్లోకి వెళితే పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ సమీపంలో నల్ల శంకర్రావు (45) భావన నిర్మాణ కార్మికుడు పట్టణంలో మండాది మాధవరావు కు చెందిన…

ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం

ఎస్ఆర్ పురం నవంబర్ 16 మన న్యూస్ ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం వేడుకలుపత్రికా విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి ముందుకు వేయండి.. ఎస్సై సుమన్మనన్యూస్ ,ఎస్ఆర్ పురం పత్రిక విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి…

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…