కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చింది – పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
Mana News :- నెల్లూరు,మన న్యూస్, నవంబర్ 20)నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నెల్లూరు వై సి పి నగర నియోజకవర్గ ఇన్ చార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడాతూ……..బడ్జెట్ లో…
షెడ్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం
తవణంపల్లి నవంబర్ 19 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో క్యాటిల్ నిర్మాణంపై మండలంలో చెట్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం తవణంపల్లి మండలం నందు,ఉపాధి హామీ మరియు పశుసంవర్ధక శాఖ…
నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్
Mana News:- సాలూరు నవంబర్19( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ ఫాల్ హెచ్చరించారు. సాలూరులో ఉన్న అగ్రి…
క్రీడావసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి** క్రీడాసదుపాయాల కల్పనకు కృషి చేయాలి* ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు శాప్ ఛైర్మన్ వినతి
Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావసతుల కల్పనపై రాష్టప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగళశారం ఆయన సమావేశమయ్యారు.…
స్థానికులకు దర్శన భాగ్యం- పాలభిషేకం చేసిన జనసేన పార్టీ శ్రేణులు
Mana News;- తిరుపతి, నవంబర్ 19(మన న్యూస్ )స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ జనసేన పార్టీ ఎన్డీఏ నేతలకు పాలాభిషేకం నిర్వహించింది. మంగళవారం సాయంత్రం నాలుగుకాళ్ళమండపం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి…
ఆలోచనా విధానం… సత్ఫలితాలు సాధన
ManaNews:- (పార్వతీపురం మన్యం), నవంబర్ 19 : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ వినూత్నంగా ఆలోచించారు. జిల్లాలో గల పాలిటెక్నిక్, ఐ టి ఐ సంస్థల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.…
అనాధ శవానికి దహన సంస్కారాలు చేపట్టిన వివేకానంద సేవా సంస్థ సభ్యులు
మన న్యూస్ ప్రతినిధి,ఏలేశ్వరం:- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసు వారు తెలుసుకున్న వెంటనే స్వామి వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావుకు తెలియజేశారు.ఆయన వెంటనే పోలీసుల సహకారంతో,వివేకానంద సేవా…
విజయవాడ లో డిసెంబర్ 4న ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి
Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని…
లింగంపర్తి లో మరుగుదొడ్డి వినియోగం పై అవగాహన సదస్సు
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా లింగంపర్తి గ్రామంలో లేఅవుట్ – 2 నందు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి…
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి ఇంద్రగాంధీ అని ఉపన్యాస ప్రసంగీకులు ఆలమూరి సుబ్బారావు కొనియాడారు. మంగళవారం ఇందిరా గాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని. ఏలేశ్వరం మండలం…