అర్ధనారీశ్వరి దీపోత్సవం
చిత్తూరు మన న్యూస్:-కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రము నందు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్తీక అర్ధనారీశ్వర దీపోత్సవం నకు ఆర్య వైశ్యుల నుండి…
గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం..
సాలూరు నవంబర్25( మన న్యూస్ ):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ మెంటలీ డిజేబుల్ అబ్బాయికి…
శివరాంపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు నవంబర్25( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఉచితంగా గోనె సంచులు, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చులు భారం కూడా ప్రభుత్వానిదే మంత్రి సంధ్యారాణి .రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం మంత్రి…
గిరి శిఖర గ్రామంలో కంటైనర్ ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, నవంబరు25( మన న్యూస్):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు సాలూరుమండలంలోగిరిజనులకు డోలిమాతలు తప్పించేందుకే కరడవలసలో కంటైనర్ ఆసుపత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,కరడవలసలో గిరిజన గర్భిణీలకు సీమంతాలు చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, సాలూరు మండలం కరడవలస పంచాయితీలో…
అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ….. కావలి ఎమ్మేల్యే దగుమాటి కృష్ణా రెడ్డి
కావలి,మనన్యూస్, నవంబర్ 25 :- అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి…
గంటవారిపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
వెదురుకుప్పం, మనన్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం.టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ…
ప్రత్తిపాడు ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో రేపే లక్ష దీపోత్సవం*
* *గోదా రంగనాథ గోష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ* మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం…
కార్మికుల పోరాటానికి సిపిఎం మద్దతు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ అర్ధాంతరంగా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి పాకలపాటి సోమరాజు…
ఏలేశ్వరం నుండి వాడపల్లి వరకు పాదయాత్ర చేపట్టిన బంక రాజు*
*పాదయాత్ర విజయవంతం అవ్వాలని చిన్న వ్యాపారస్తులు సంఘం ప్రత్యేక పూజలు* (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంక రాజు ఏలేశ్వరం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా…
శ్రీనివాసులు భౌతిక కాయానికి యానికి నివాళులు : గురుసాల కిషన్ చంద్
కుటుంబానికి ఆర్థిక సాయం Mana News :- వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం నందు శ్రీనివాసులు ఆకస్మిక మరణాన్ని తెలుసుకొని అతని భౌతిక కాయానికి నివాళులర్పించి, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల…