భూ తగాదాలో వ్యక్తి పై కర్రలతో దాడి చావు బ్రతుకుల మధ్య క్షత గాత్రుడు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వ్యవసాయ పొలం లో తగాదా జరగడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చావు బ్రతుకుల మధ్య విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ కథనం…

భారతీయ 75 వ రాజ్యాంగ దినోత్సవం,

మన న్యూస్: సాలూరు నవంబర్26 పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరులో భారతీయ75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు పట్టణం వేలమపేట లోని స్థానిక నవోదయ అచ్యుత రామయ్య పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు…

రైతులు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కె. తిరుపతిరావు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలని కోరారు. కలుపు మందులలో అనేక రకాలు ఉంటాయని,పంట లేకుండా పిచికారి చేసేవి,పంటపై…

జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో చక్రధర సిద్ధాంతి

మన న్యూస్: వెదురుకుప్పం మండలం పంచాయతీ లో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమును నేడు దైవాజ్ఞరత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు దర్శించుకోవడం జరిగింది కార్తీకమాసంలో…

గంగ‌మ్మ ఆల‌య అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్: తిరుప‌తి, నవంబర్ 26,తిరుప‌తి ప్ర‌జ‌ల ఇల‌వేల్పు తాతయ్యగంట గంగ‌మ్మ ఆల‌యంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను త‌ర్వ‌లో పూర్తి చేస్తామ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. రానున్న గంగ జాత‌ర నాటికి ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం త‌మ బాధ్య‌త‌ని ఆయ‌న…

మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు రథయాత్ర రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన వెల్లడి ఏపీలో రాష్ట్ర స్థాయి సమావేశం హిందూ భావజాలాల వ్యాప్తికి కృషి యోగి ఆదిత్య నాధ్ ఇతర ప్రముఖులు రాక

మన న్యూస్:తిరుపతి, నవంబర్ 26వచ్చే ఏడాది మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్ వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రాష్ట్రీయ హిందూ…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

(మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు,నవంబర్ 26 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం

Mana News;- వెదురుకుప్పం:- 75వ భారత రాజ్యాంగ నిర్మాణం దినోత్సవం సందర్భంగా వెదురుకుప్పం మండలం కేంద్రంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం జిల్లా టిడిపి మాజీ…

మారేపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News:- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

You Missed Mana News updates

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..
గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్