ఏలేశ్వరం మండలం పాస్టర్ ఫ్యామిలీ క్రిస్మస్
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం మండలం పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా…
బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబుకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహాలంగా మారింది.ఏలేశ్వరం నగర…
*శ్రీ ప్రతిభ విద్యాలయలో తల్లిదండ్రుల సమావేశం
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ సర్వతో ముఖాభివృద్దికి ఉత్తమమైన వాటిని మీ బిడ్డకు ఇవ్వడం కోసం, మేము…
వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు 1,49,62,798 రూపాయలు
కాణిపాకం డిసెంబర్ 3 మన న్యూస్ *స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ ద్వారా *19* రోజులకు రాబడిన ఆదాయం – *1,49,62,798/-* రూపాయలు,*బంగారం :-5. గ్రాములు.**వెండి :- 2. కిలో 785.…
వీ రన్ ఫర్ తిరుపతి పోస్టర్ ను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 2 ఈనెల 8వ తారీఖున తిరుపతిలో జరగనున్న వీ రన్ ఫర్ తిరుపతి ఈవెంట్ పోస్టర్ ను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10km 5km 3km విభాగాల్లో పోటీలు…
ఘనంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జన్మదిన వేడుకలు…
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 2, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులు గుండాల…
ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆప్టా గణపతి రావు ఎన్నిక & ప్రకాష్ రావు,
మన న్యూస్ సాలూరు డిసెంబర్2: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు ఈరోజు కేరళ రాష్ట్రం కొచ్చి నగరం లో జరిగిన అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య(AIPTF) జాతీయ ఎన్నికల్లో జాతీయ ఆర్గనైజింగ్…
కత్తర్ దేశం వెళ్లిన ఎమ్మెల్యే డా.వి.యం. థామస్ కు స్వాగతం పలికిన చంద్రశేఖర్ నాయుడు టీం.
మన న్యూస్: వెదురుకుప్పం కత్తర్ దేశంలో దోహా సిటీ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయం చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కు జీడీ నెల్లూరు నియోజవర్గం కార్వేటినగరం మండలం కేపీ అగ్రహారం పంచాయతీ…
మంగళ విద్యావాణి 31 వ సంచిక ఆవిష్కరణ.
బంగారుపాళ్యం డిసెంబర్ 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మంగళపల్లి పాఠశాలలో విద్యార్థులచే నడపబడుతున్న పాఠశాల సంచిక ‘మంగళ విద్యావాణి’31వ సంచికను పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ,ఈ సంచికకు దాతృత్వం వహించిన ‘అమృత భారతి ఫౌండేషన్’వ్యవస్థాపకులు ప్రకాష్ రెడ్డి మరియు…
షిప్ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్
Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్ను సీజ్ చేశామని…

