మంత్రి కొల్లు రవీంద్రను సన్మానించిన టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి

మన న్యూస్: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లురవీంద్ర కు రేణిగుంట…

సాలూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు డిసెంబర్8,పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో 63 లక్షల వ్యయంతో అఫిషియల్ కాలనీ, శివాజీ సెంటర్, గొల్లవీధి, మరియు 6,7,8 వార్డుల డ్రైన్స్, రోడ్లులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సంధ్యారాణి ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన డ్రైన్స్ పనులకు…

కాపీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్8 పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కాఫీ గింజలను తయారు చేయడానికి ప్రోసిజర్ మిషన్ ప్రభుత్వం అందించాలి.గిరిజన కార్పొరేషన్ ద్వారా కాపీ గింజలు కొనుగోలు చేయాలి.కాఫీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి.…

బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

మన న్యూస్: తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటి ఆధ్వర్యంలో స్థానిక కపిలతీర్థం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి కాధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు p. విజయభాస్కర్ ప్రసంగిస్తూ కార్తీకమాసం సంధర్భంగా భక్తులకు మరియు పేదలకు…

పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగులన్ని కూటమి ప్రభుత్వ పొలిటికల్ స్టంట్స్ గా మారాయని విరుచుకపడ్డ .ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, డిసెంబర్ 8) నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాయచోటిలో ఉపాధ్యాయుడి…

ఎస్సీ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల కలయిక

మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 8సాధారణంగా పూర్వ విద్యార్థుల కలయిక పదవ తరగతిలో విద్యార్థులు కలుస్తూ పరిచయం చేసుకుంటూ తన స్కూల్లో జరిగినటువంటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి నందు 2001_04…

శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం లో ఉద్రిక్తత నెలకొంది

Mana News :- రేణిగుంట:- రేణిగుంట శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం లో ఉద్రిక్తత నెలకొంది ఆలయం లో అమ్మ వారికి అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయం లోని ఓ మహిళ నైటీ వేసుకొని గర్బగుడి లోకి వచ్చింది. మరో మహిళ…

తిరుపతి మంగళం రోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస హై స్కూల్ ని సందర్శించిన డాక్టర్ షీలా లోకనాథన్

Mana News;- తిరుపతి మంగళం రోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస హై స్కూల్ ని సందర్శించిన డాక్టర్ షీలా లోకనాథన్ ( స్టేట్ వైస్ చైర్మన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్ యాంటీ కరప్షన్ & విజిలెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) .ఈ సందర్భంగా…

తల్లిదండ్రుల స్ఫూర్తితో పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ పేపర్లు బహుకరించిన ప్రశాంత్ కుమార్.

తవణంపల్లి డిసెంబర్ 7 మన న్యూస్ తల్లిదండ్రుల స్ఫూర్తితో పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ పేపర్లు బహుకరించిన ప్రశాంత్ కుమార్. అరగొండ గ్రామపంచాయతీ నందు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల మరియు కళాశాల, పైమాగం పాఠశాల లలో శనివారం…

గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి నగరం…

మన న్యూస్: తిరుపతి నగరంలో శనివారం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి