మీడియా స్వేచ్ఛ ను హరించడం అన్యాయం
మన న్యూస్: కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చిత్తూరు మన న్యూస్ మీడియా స్వేచ్ఛ ను హరించడం అన్యాయం అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్…
రైతులకు అండగా చిత్తూరులో వైయస్ఆర్సీపీ నేతలు పోరుబాట
మన న్యూస్:చిత్తూరు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ! ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు జిల్లా నియోజకవర్గాల వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్లు చిత్తూరు నియోజకవర్గం, ఎం సి విజయనంద రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్,…
జీడిపిక్కల కార్మికులకు పలువురి మద్దతు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత 26 రోజులుగా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏ ఐ సి సి టి యు…
ఘనంగా ఆంధ్రా భద్రాద్రి రూపకర్త చాట్ల పుష్పా రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ఆంధ్రా భద్రాద్రి శ్రీరామ సేవక్ కమిటీ ఆధ్వర్యంలో సేవాతత్పరుడు చాట్ల పుష్పారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి దివ్య క్షేత్రం వద్ద పుష్పారెడ్డితో శ్రీరామ…
బిజెపి సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం*
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు:ప్రత్తిపాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల నియామకం,పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాడు,ఏలేశ్వరం రూరల్ మండలాల పరిశీలకులు…
ఘనంగా గీతా జయంతి వేడుకలు
మన న్యూస్: తిరుపతి కపిల్ తీర్థం రోడ్ లోని మలయాళ సద్గురు సేవ సమాజం నందు బుధవారం గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములుసముద్రాల దశరధి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదే…
ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రుద్రరాజు శ్రీదేవి రాజు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజు
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 11 రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవి రాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్…
కందుల గుర్రప్ప నాయుడు మృతి బాధాకరంపాడే మోసిన సర్పంచ్ బడి సుధా యాదవ్
మన న్యూస్: తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కందల గుర్రప్ప నాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ బడి సుధా యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా…
వెలమలను కించపరిచేలా మాట్లాడడం తగదు
Mana News;- డిసెంబర్ 10 రాజాం(మన న్యూస్ ): వెలమలను జాతి పేరుతో కించపరుస్తూ అవహేళన చేయటం జాతిని హీనంగా దూషించడం సమంజసం కాదని రాజాం పాలకొండ డివిజన్ వెలమ సంక్షేమ సంఘం నాయకులు మరిచర్ల గంగారావు మంగళవారం ఒక ప్రకటనలో…
పవన్ అంటే మహా శక్తి – జనసేనాని ని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్ళాలి
ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి. Mana News, Tirupati:- జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశానికి అవసరమని.. మహారాష్ట్రలో జరిగిన బిజెపి నూరు శాతం ఫలితాలే అందుకు అద్దం పడుతున్నాయని..…