వన్నెపూడి లో సత్యహరిచంద్ర, సీతారామరాజు నాటక ప్రదర్శనలు
మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత…
అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళాలి అధికార సిబ్బంది కి ఎంపీపీ ప్రమీల హితవు
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే…
తూల గిరి శ్రీరామ క్షేత్ర ఆలయానికి రెడ్నం పుష్పలత రూ.101116 విరాళం పచ్చారి సూర్య ప్రసాద్ రూ.10,000 విరాళం దాతలను ఘనంగా సన్మానించిన కమిటీ సభ్యులు
మన న్యూస్: ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూల గిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భాను మూర్తి జ్ఞాపకార్ధం వారి సతీమణి పుష్పలత 100116 రూపాయల నగదును విరాళంగా…
34 రోజుకు చేరినజీడిపిక్కల కార్మికుల నిరసన:
మన న్యూస్: ఏలేశ్వరం చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన గురువారానికి 34 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు యాజమాన్య ,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ…
పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలి
మన న్యూస్:ఏలేశ్వరం: ప్రతి రైతు పంటల బీమాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక భరోసా పొందాలని మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మండలంలోని రమణయ్యపేట గ్రామంలో నిర్వహించిన రైతు సమావేశంలో ఆమె మాట్లాడారు.వరి రైతు ఎకరానికి…
రైతులకు అటవీశాఖ వారి హెచ్చరిక
బంగారుపాళ్యం డిసెంబర్ 18 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి,టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట,కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి మరియు సామిచేనుమిట్ట గ్రామస్థులకు అటవీశాఖ, పలమనేరు రేంజ్ వారి ముఖ్య విన్నపము ఏమనగా,ఈరోజు ఉదయం ఒంటరి ఏనుగు 🐘…
వృద్ధులకు వితంతువులకు దుస్తులు పంపిపూతలపట్టు
తవణంపల్లి డిసెంబర్ 18 మన న్యూస్ తవణంపల్లి మండలం పేట అగ్రహారం సచివాలయ పరిధిలోని రంగంపేట సుచి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సుచి సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుస్తులు…
టిటిడి మాజీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన పుష్పావతి యాదవ్
మన న్యూస్:తిరుపతి డిసెంబర్18 తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కు మాజీ రాయలసీమ మహిళా డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ పుష్పవతి యాదవ్ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.మురళి, గోపి, సత్కరించి స్వాగతం…
దేశ భవిష్యత్తుకు ఎన్ సీసీ ఎంతో కీలకం…ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మన న్యూస్తి:తిరుపతి డిసెంబర్ 18:దేశ భవిష్యత్తుకు ఎన్.సి.సి ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆర్ అండ్ వీ రేజ్మెంట్ ఎన్ సీసీ తిరుపతి లెఫ్ట్నెంట్ కల్నల్ అనుప్ ఆర్ ఆధ్వర్యంలో…
బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా బి. వి.కేశవులు ఉడయార్.
మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 18 ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో, తిరుపతి జిల్లాలోని బీసీ కులాల సమావేశంను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులు స్థానిక తిరుపతి బీసీ నాయకులు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ…