వంగవీటి రంగాకు ఎమ్మెల్యే ఘన నివాళి
మన న్యూస్:తిరుపతి సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోసమే కాకుండా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి రంగా అని ఆయన అన్నారు.రంగా ఆశయాల సాధన…
గొల్లప్రోలు సహకార సోసైటి అవగాహన సదస్సు
మనన్యూస్:గొల్లప్రోలు సొంత నిధులు లేక సహకార సోసైటీలు కృంగి పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం గొల్లప్రోలు సహకార సోసైటి రైతులు తో అవగాహన సదస్సు నిర్వహించారు.సహకార సోసైటీ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షత…
ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్ చేసిన ప్రత్తిపాడు ఎస్సై, ఎద్దులను పులిగోగుల గోశాలకు తరలింపు
మన న్యూస్:ప్రత్తిపాడు తుని నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న8ఎద్దులను పట్టుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం తెలిపారు.పోలీసు వాహనాన్ని చూసి రాచపల్లి గ్రామం వైపు బొలెరో…
ముద్రగడని మర్యాదపూర్వకంగా కలిసిన ఏలేశ్వరం వైసీపీ శ్రేణులు
మన న్యూస్: ఏలేశ్వరం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుని ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ శిడగం వెంకటేశ్వరరావు,నగర పంచాయితీ కో ఆప్షన్ సభ్యులు షేక్ దిల్బర్ హుస్సేన్,వాగు బలరాం,దాకమూరి లోవరాజు…
నెల్లూరులో పి యస్ బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ శుభార
మన న్యూస్:నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పియస్బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిలు ప్రారంభించినారు.ఈ సందర్భంగా కావలి డిఎస్బి శ్రీధర్ మాట్లాడుతు నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పిఎస్బి హాస్పిటల్ ప్రారంభించి నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని…
స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం, దుప్పట్లు పంపిణీ.
మన న్యూస్:నెల్లూరు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, రైల్వే సౌత్ సెంట్రల్ బోర్డు మెంబర్ స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని…
మను ధర్మం వద్దు – రాజ్యాంగమే ముద్దు
మన న్యూస్:గొల్లప్రోలు మనుధర్మం వద్దు రాజ్యాంగమే ముద్ద నినాదంతో మనువాద నకళ్ళను మంటలో తగలబెట్టిన దళిత సంఘాలు, కాకినాడ జిల్లా పిఠాపురం,మనువాదులకు అనుకూలంగా మనుధర్మ శాస్త్రం తయారు చేసుకునే బడుగు బలహీనవర్గాలు, మహిళల హక్కులకు భంగం కలిగే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్…
పి సి ఇ డబ్ల్యూ ఎ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ
మన న్యూస్:గొల్లప్రోలు రాత్రి సమయంలో చలిలో నిద్రిస్తున్న పలువురికి పిఠాపురం నియోజకవర్గ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పి సి ఇ డబ్ల్యూ ఎ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు. గొల్లప్రోలు లోని బస్టాండ్, రైల్వే స్టేషన్,రామకోవెల, శివాలయం ప్రాంతంలో చలిలో నిద్రిస్తున్న…
500 మంది పేదలకు అన్నదానం
మనన్యూస్:తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి మాతృమూర్తి పులిగోరు నాగరత్నమ్మ 23వ వర్ధంతిని పురస్కరించుకొని 500 మంది పేదలకు పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. బుధవారం బండ్ల వీధిలో బండ్ల వీధి యూత్…
క్రిస్టియన్ ల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్:తిరుపతి నగరంలోని కేబి లేఅవుట్ లో ఉన్న షెకీనా మినిస్ట్రీస్ చర్చ్, వెస్ట్ చర్చ్ లలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఎమ్మెల్యేని చర్చి పాస్టర్స్ దీవించారు. జీసస్…