కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సిపిఐ

మన న్యూస్,తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టణంలో రెండు సెంట్లు…

ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో గత అయిదేళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు…

కర్రివలస వెళ్లే దారిలో కారిగెడ్డ వద్ద కల్వర్టు నిర్మాణం చేపట్టాల

మన న్యూస్,పాచిపెంట: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కర్రి వలస వెళ్లే దారిలో విద్యార్థులకు రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కల్వర్టు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు పడాల మోహన్…

మద్యం ఆదాయం లో 10 శాతం డ్రగ్ డీ-అడిక్షన్& కౌన్సిలింగ్ కేంద్రాలకు అందించాలిపౌర సంక్షేమ సంఘం

మనన్యూస్:గొల్లప్రోలు,రాష్ట్రంలోమద్యం కొనుగోళ్లు అమ్మకాలు సేవించేవారు ఎక్కువై నట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోంద ని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.10సంవత్సరాల బాలురకు మద్యం మత్తు పదార్థాలు అందుతున్నదుస్థితి,ఎక్కువయ్యిందన్నారు.నూతన సంవత్సరం రోజున రూ.200కోట్ల…

పద్మాపురం రెవిన్యూ సదస్సు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం లో రెవిన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోనుగౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు…

డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

మనన్యూస్:వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం,ఐక్యూఏసీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద మాట్లాడుతూ మహిళా…

స్త్రీలు విద్యావంతులైతేసమాజమంతా సిరిసంపదలే..మహిళా టీచర్లకు ఘన సన్మానం

మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం…

91-92 పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలకు ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ బెల్ వితరణ.

తవణంపల్లి జనవరి 3 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సేవాస్ఫూర్తితో పాఠశాల రూపురేఖలు మారి మౌలిక సదుపాయాలతో పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తున్న పూర్వ విద్యార్థులతో పాఠశాల అందంగా రూపుదిద్దుకుంది. మండల…

సీనియర్ పాత్రికేయులు, బంగారుపాళ్యం ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కె.పి రంగనాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ బృందం

బంగారుపాళ్యం జనవరి 3 మన న్యూస్ బంగారుపాళ్యం మండల సీనియర్ పాత్రికేయులు ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కె.పి రంగనాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు,దీవెనలు,ఎల్లప్పుడు…

వైయస్సార్ సిపి మాజీ ఉపసర్పంచ్ సుబ్రహ్మణ్యం తల్లి రంగమ్మ అనారోగ్యంతో మృతి – నివాళులర్పించిన వైయస్సార్సీపి నియోజవర్గ నాయకులు హరికృష్ణ. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయ రెడ్డి….

వెదురుకుప్పం మన న్యూస్ :- వెదురుకుప్పం మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎన్ఆర్ కండిగ మాజీ ఉపసర్పంచ్ సుబ్రహ్మణ్యం తల్లి రంగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్సీపి నియోజవర్గ…