ఆంధ్రపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన అమ్మఒడి బృందం
బంగారుపాళ్యం-జనవరి 20 మన న్యూస్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆంధ్రపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న పత్రిక ఆంధ్రపత్రిక అని నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల…
26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్
చిత్తూరు జనవరి 20 మన న్యూస్ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు . సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా…
జయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు
మనన్యూస్.తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిజయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 5 వ జిల్లా మహాసభలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతాయి అని SFI జిల్లా కార్యదర్శి భగత్ రవి SFI…
26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్
మనన్యూస్,చిత్తూరు:జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు వేలూరు రోడ్ లో ఉన్న…
ఎల్ఈడి షాపింగ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
*మన న్యూస్, ఎస్ఆర్ పురం:-* వెదురుకుప్పం మండలం పచ్చికాపలం నందు నూతన లీడ్ షాపింగ్ మాల్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు…
రైతన్నకోసం అంటూ 129 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం
మనన్యూస్,గొల్లప్రోలు:సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ తన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.129 వారాలు గా దూడల…
ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి
మనన్యూస్,తిరుపతి జిల్లా: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులుకీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి…
వెదురుకుప్పం మండల కేంద్రం లో ఎన్టీఆర్ చిత్రపటాని కి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు
Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి…
గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి…
టిడిపి నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్…