18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి….డా. డి సునీత*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ను డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ మరియు ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి…
విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…
ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం .ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం….డా. డి. సునీత*
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ బాలిక దినోత్సవం ను ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ,ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని…
గల్లా ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ
పూతలపట్టు జనవరి 24 మన న్యూస్ శుక్రవారం సాయంత్రం మన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భముగా, పూతలపట్టు మండలం, గల్లా ఫుడ్స్ కంపెనీ వారిచే జాతీయ వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడిగా మంగల్ ఇండస్ట్రీస్, అమర రాజా…
ఘనంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టిడిపి మండల అధ్యక్షుడు ఎన్. పి. జయప్రకష్ నాయుడు ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం జనవరి 23మన న్యూస్జి చిత్తూరు జిల్లా ల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలో బీపీఎం కాంప్లెక్స్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్. పి.జయప్రకాష్ నాయుడు, ఆధ్వర్యంలో తనయుడు,ఎన్. పి.పృథ్వి, మరియు ఎన్.…
సదకుప్పంలో నారాలోకేష్ జన్మదిన వేడుకలు
బంగారుపాళ్యం.జనవరి 23 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండల పరిధిలోని సదకుప్పం గ్రామంలో ఐటిశాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు గ్రామస్థుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి భారీ కేక్ కట్…
న్యూఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి ఎన్ సి సి క్యాడేట్లకు పతకాలు
మనన్యూస్,తిరుపతి:న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి కి చెందిన ఎన్సిసి క్యాడెట్లు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి విజేతలుగా నిలిచారు.విజేతలుగా నిలచిన క్యాడెట్లను ఎన్సిసి ఉన్నతాధికారులు ఘనంగా అభినందించారు.న్యూఢిల్లీలో ఇటీవల రిపబ్లిక్ డే క్యాంపు సందర్భంగా ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్…
ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతిలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ యాదవ్,శరత్ బృందం ఆధ్వర్యంలో అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద 200 మంది నిరుపేదలకు,అనాధలకు దుప్పట్లు…
శ్రీకాళహస్తి పండ్ల వ్యాపారస్తుల ఆధ్వర్యంలో… నారా లోకేష్ జన్మదిన వేడు కలు
మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధి నందు ఫ్రూట్ షాప్ వద్ద ముస్లిం యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాపట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్రాష్ర్ట మైనార్టీ కార్య నిర్వహకా కార్యదర్శి…