దేవాలయ భూమి కేటాయింపులో నిబంధనలు పాటించని దేవాదాయ శాఖ- అధికారి వాహన చోదకుడే అద్దె చెల్లింపుదారు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని రైతు బజారు ప్రక్కన ఉన్న శ్రీ ధర్మారాజ స్వామి దేవస్థానం భూమి తాత్కాలిక వ్యాపారానికి కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.స్థలం కేటాయింపు విధానం లో శాఖా పరమైన ప్రక్రియ…

ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో జెండా గేయం ఆవిష్కరణ

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ను మొదటగా రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ తెలుగులో వ్రాయబడిన జెండా గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది.…

బిజెపి పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అర్ధరహితం

గూడూరు, మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం…

జాతీయ అవార్డు పొందిన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్

గూడూరు, మన న్యూస్ :- నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ(ఎన్ డి.సి.ఏ) వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్ )కు జాతీయ అవార్డు-2025 ఇవ్వడం…

ఆంధ్రప్రదేశ్లో వడ్డెర వృత్తిదారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలి……. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వడ్డెర వృత్తిదారుల కమిటీ సంఘం.

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జర్నలిస్టు భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఉత్తదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్…

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…

మీటర్నల్ సేల్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ…

స్వర్గీయ దివంగత నేత వరుపుల రాజా సేవలు అమోఘం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- దివంగత ప్రజానేత స్వర్గీయ వరుపుల రాజా 50వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిడజం లో పార్టీ నాయుకులు, మహిళలు పూజలు

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో ఆంజనేయస్వామికి వైసిపి నాయకులు పూజలు నిర్వహించారు. అదే గ్రామంలో గ్రామ…

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను…