ముద్రగడ ను కలిసిన వైసీపీ ఇంచార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను భీమవరం వైసీపీ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకట్రాయుడు కలిశారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు ను చిన్నమిల్లి వెంకట్రాయుడు, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ…
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం,దోమల నిర్మూలన అందరి బాధ్యత..
శంఖవరం, మన న్యూస్ ప్రతినిధి:- పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎంపీడీవో లక్ష్మి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలో శనివారం ఆయా శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. స్వచ్ఛ దివస్…
అప్పులు కట్టలేక వ్యక్తి మృతి
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…
శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు ,నెల్లూరు రూరల్ వైసిపి ఇన్చార్జ్ ,వైసీపీ సోషల్ మీడియా దృషప్రచారం చేస్తున్నాయి…………… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్, ఆగస్టు 23: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరులు ఆయన సమావేశంలో మాట్లాడుతూ………,తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలని ప్రజల ఆకాంక్ష.…
ఆడండి… పోరాడండి ….గెలవండి ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం, ఆగస్టు 23: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. – మహా శివరాత్రి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఘనత ఈషా ఫౌండేషన్ వారిదే. – సామాజిక, ధార్మిక రంగాలలలో ఈషా…
అంగరంగ వైభవంగా కుండ్రపు నాని జన్మదిన వేడుకలు….
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఆపదంటే నేనున్న అంటూ భరోసానిస్తూ, దళిత పేద ప్రజలకు నిత్యం సేవలందిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల మన్నలను పొందుతున్న కొండ్రపు నాని కీ ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గుణపర్తి అపురూప్…
ఏలేశ్వరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల (వీరాస్వామి) పెదబాబు
మన న్యూస్ ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవద్ద స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో ఏలేశ్వరం మండలంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.మండల తెలుగుదేశం పార్టీ…
సీనియర్ న్యాయవాదిని దూషించిన (అ)న్యాయవాదిన్యాయవాది అన్యాయవాది మధ్య భగ్గుమంటున్న విభేదాలు
ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఇద్దరు సీనియర్ న్యాయవాదుల మధ్య విభేదాలు భగ్గుమంటుతున్నాయి. ఒకరు తన సహ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.రాకెట్ల గ్రామానికి చెందిన ఓ క్లైంట్ సలహా కోసం సీనియర్…
నెల్లూరుజిల్లాకు ప్రసాదించిన వరం మైపాడు బీచ్ ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన న్యూస్, ఇందుకూరుపేట: మైపాడును కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం.- బంగారమ్మ ఆలయ నిర్మాణంతో మైపాడు బీచ్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. – పి4 కార్యక్రమం ద్వారా ఉప్పు కాలువలో సిల్ట్…
పేదల అవసరాలు గుర్తించే పాలకుడు చంద్రబాబు నాయుడు ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, నెల్లూరు: ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లే అనారోగ్య పీడితులకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. – కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలల వ్యవధిలో 14 విడతలుగా 262 మందికి 3 కోట్ల 13 లక్షల…

