తలకోన శివాలయంలో కొట్టుకున్న అర్చకులు

తలకోన సహాయ అర్చక విషయంలో వివాదం Mana News :- తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో ఇద్దరు అర్చకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆలయ అర్చకులు శివప్రసన్నశర్మ, ప్రసాద్ శర్మ భక్తులు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. శివప్రసన్నశర్మ కుమారుడు మనోజ్​కు సహాయక…

తుమ్మలను కలిసి అభినందించిన జ్యోతుల

Mana News :- గొల్లప్రోలు నవంబర 13 మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమించబడ్డ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి{బాబు}ను నియమించడం పట్ల జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హర్షం వ్యక్తం…

ఘనంగా టీడీపీ నేత లక్కమనేని మధు జన్మదిన వేడుకలు

పలుచోట్ల అన్నదానం – ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ,మన న్యూస్…. తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కమనేని మధుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల…

నెల్లూరు జిల్లాకు అధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంకు ధన్యవాదాలు

నెల్లూరు జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి Mana News :- కోవూరు,మనన్యూస్,నవంబర్ 12) :- కోవూరు లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల…

సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

Mana News :- తిరుపతి, నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్…

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించండి : బొడుగు ముని రాజా యాదవ్

Mana News :- తిరుపతి,నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని బొడుగు ముని రాజా యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అమరావతిలో ఎమ్మెల్యే…

స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు

వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) :- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దని, నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోభావాలను సోషల్ మీడియా…

వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన2024-2025 బడ్జెట్లోఎస్టీల ఆర్థికాభివృద్ధి పైప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికిరూ.7,557 కోట్లు కేటాయించడంపై హర్షం…

ఉత్తమ వాకర్స్ కు సన్మానం

Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందలి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం…

ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ…

You Missed Mana News updates

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం
సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు
ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు