పెన్నహోబిలాన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.
–పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు.…
పెన్నోబిలంలో పుష్ప నటుడు కేశవకు ఘన సత్కారం
ఉరవకొండ, మన న్యూస్:అనంత జిల్లా ఉరవకొండ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పెన్నోబిలంలో గురువారం సాయంత్రం చిత్రీకరణలో పాల్గొన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు కేశవ (జగదీశ్)ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరి…
నామినేటెడ్ పదవులు బిజెపి జనసేనలకు సైతం కేటాయించాలి.
ఉరవకొండ, మన న్యూస్: పదవుల కేటాయింపులో సమతుల్యత పాటించాలనే డిమాండ్తో కూటమి భాగస్వామ్య పార్టీలైన బిజెపి, జనసేన నేతలు గళమెత్తారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో పాలకపార్టీ తమకే పరిమితం కాకుండా, భాగస్వామ్య పార్టీలకూ ప్రాధాన్యత ఇవ్వాలని వారు స్పష్టంచేశారు. నాయకులు…
ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం
అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…
కళాకారునికి సన్మానం.
గ్రామీణ కళలను ప్రోత్సహించాలి. కళాకారులకు పెన్షన్లు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి. ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన బోయ సంజప్పను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గవి మఠంలో ఉరగాద్రి కళాపీఠం అధ్యక్షులు, గ్రామీణ సేవా సమితి…
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.
ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.డి భవాని, నవ్యత…
సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.
ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…
కరిబసవేశ్వరా!. భక్తుల దాహం తీర్చరా!!.
చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలిఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన…
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి
రాయదుర్గం, మన న్యూస్:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రాయదుర్గం పట్టణంలో ధర్నాకు దిగారు. ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కెంచే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో, కార్మికులకు తక్షణం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, నాలుగేళ్లుగా…
సీపీఐ అనంతపురం 25వ జిల్లా మహాసభలు ప్రారంభం
అనంతపురం, మన న్యూస్:అనంతపురం నగరంలో సీపీఐ 25వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ మహా ప్రదర్శన నగర వీధులన్నింటినీ ఎర్రజెండాల వర్ణస్ఫురితంతో నింపింది.మహాసభ…