నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆహ్వానం

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 11: నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మే 15వ తేదీన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని ఆదివారం మాగుంట లేఔట్ లోని…

తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 11: తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ జన్మదినం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీజ్ కు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి…

ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి …….. నగర పంచాయతీ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాళెం,మే 11:బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని రెయిన్ బో స్కూల్ లో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలొ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా భారత్ సింధూర్ ఎం .ఎస్. ఎం .ఈ పార్క్ శంకుస్థాపన.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 10:*MSME పార్క్ కు భారత్ సింధూర్ *MSME పార్క్ గా నామకరణం*భారత్ మాతాకి జై.. ఖబర్ధార్ ఖబర్ధార్ పాకిస్థాన్ అంటు నినాదాలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల…

తెలుగుదేశం వైపు వైసీపీ నేతల చూపు……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 10:*ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. *ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైసీపీ కంచుకోట బద్దలు.*పిరికిపంద కాకాణి నాయకత్వంలో పనిచేయలేమని వైసీపీని వీడిన కీలక నాయకులు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం…

ప్రచార ఆర్భాటాలు తప్ప మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేస్తున్నది ఏమీ లేదు ,వాస్తవ వివరాలతో ధ్వజమెత్తిన……జిల్లా యువజన అధ్యక్షులు & కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మన న్యూస్ ,నెల్లూరు ,మే 10: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో శనివారం సాయంత్రం వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………… మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు.…