తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,తెలంగాణ సాధనకై పోరాడి పట్టువిడని విక్రమార్కుడిలా తెలంగాణ వచ్చే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య .

మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి…

మహిళతో అడవికి వెళ్ళాడు..చివరికి శవమై కనిపించాడు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు…

తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్…

ప్రధాన కాలువలో ఒకరికి గల్లంతు..

నిజాంసాగర్ జలాశయం ప్రధాన కారణపడి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని సమీపంలో…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ పట్టివేత…

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ…

వృధాగా నీటి తొట్టి.. పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ప్రభుత్వం వేల రూపాయలను వేచించి పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటి తోటి నిర్మిస్తే వృధాగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు