బొగ్గు గుడిసె వర్షంతో అతలాకుతలం – ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం…

నిజాంసాగర్ మండలంలో వరద బాధితులకు పునరావాసం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను ప్రభుత్వం పునరావాసం కల్పించింది.గోర్గల్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 120 మందికి వసతి కల్పించబడింది,వీరిలో సుమారు 35 కుటుంబాలు తాత్కాలిక పునరావాసం పొందాయి.బాధితులకు భోజన వసతి సహా…

బీహార్ కూలీలను రక్షించిన యంత్రాంగం

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద 765 డీ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో పనులు చేస్తూ వచ్చిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా…

సీఎం రిలీఫ్ చెక్కు పంపిణి..మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన గొన్కంటి శోభ కు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీ చెక్కును మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కోసం అందుబాటులో ఉంటూ,…

పాఠశాలలో భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.సబ్ కలెక్టర్…

ఫ్లో తగ్గుముఖం – ప్రాజెక్టు గేట్లు మూసివేత

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,590 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు…

కాటేపల్లి లో కోతుల బెడద -కాటేస్తున్న కోతులు – ఆందోళన చెందుతున్న ప్రజలు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో కోతుల బెడద అధిక మయ్యింది. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మందికి కోతులు కాటేశాయి.తలుపులు కిటికీల గుండా ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లు తున్నాయి.గుంపులు గుంపులుగా గ్రామంలో…

రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేత..ఏవో అమర్ ప్రసాద్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకాగ్నియేషన్ 2025-26 కేంద్ర ప్రభుత్వ పథకంలో బాగంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్…

గ్రోమోర్ సురక్ష ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు ..జోన్ అధికారి ప్రపుల్లా

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలో గోర్గల్ గేటు వద్ద సొసైటీ ఫంక్షన్ హాల్ లోని గ్రోమోర్ సురక్ష (కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులకు ప్రస్తుత వరి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ…

పనుల జాతరలో అభివృద్ధి పనులకు భూమి పూజ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ప్రజా ప్రభుత్వం పనుల జాతర’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జు తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత ప్రారంభోత్సవానికి భూమి పూజ…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ