మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాల్లో…

అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం…

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలోకాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు,ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం…

సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత ఖర్చుతో పరీక్ష ప్యాడ్,సామాగ్రిని అందజేశారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా…

సీసీ రోడ్లతోనే గ్రామాల అభివృద్ధి.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండా,వడ్లం గ్రామాలల్లో సీసీ రోడ్డు పనులు,కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారుఈ…

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. మండల అధ్యక్షులు మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…

ఆభరణాలు అపరించిన వ్యక్తులు అరెస్టు.. పోలీసులను అభినందించిన సీఐ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు.ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్…

డయల్ 100 ఫోన్ రాగానే స్పందించాలి :జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, డయల్ 100 కు ఫోను రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ చంద్ర అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను అకస్మాకంగా సందర్శించి…

నమ్మించాడు..బంగారం దొంగలించాడు.ఇది ఒక ఆటో డ్రైవర్ బాగోతం.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఆటోలో నిర్మానుశ్య ప్రదేశం కు తీసుకెళ్లి బంగారం,వెండి వస్తువులను దోచుకున్న ఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ కథనం ప్రకారం.. కల్హేర్ మండలంలోని మర్ది గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ తన…

భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద,పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలాలల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ,జగదీశ్వర్ రెడ్డి లు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..