సుల్తాన్ నగర్ లో సిసి రోడ్లుకు భూమి పూజ.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల తో సిసి రోడ్లు మంజూరు కావడంతో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం కాంగ్రెస్ పార్టీ…
కవితకు స్వాగతం పలికిన నాయకులు.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్ఎస్…
జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను…
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…
జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం.
మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను…
కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు.
మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు…
మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు నిర్వహించుకోవాలి. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలను నిర్వహించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మత్స్య కార్మికుల సమావేశంలో శ్రీపతి మాట్లాడారు..నిజాంసాగర్ ప్రాజెక్టు…
ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..
. 765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు… సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం. వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ…
బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు…
చిల్డ్రన్ పార్కులో చిన్నారుల సందడి.బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్ పార్క్.
మన న్యూస్,జుక్కల్,ఈ పిల్లలంతా ఆడుకుంటుంది ఎక్కడో మున్సిపాలిటీ పార్కులో కాదు..స్వయానా పోలీస్ స్టేషన్ ఆవరణలో, ఇదేంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో పిల్లల పార్కు ఉందని అంటున్నారు అని మీరు కొద్దిగా ఆలోచిస్తారు కదా.. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఒంటిపూట బడులు…