సుల్తాన్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి…

భారాస రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలి. మాజీ సీఎం కేసీఆర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,భారాస రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్, జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ నెల 27న జరగనున్న భారాస రజతోత్సవ సభ ఏర్పాట్లపై…

రేషన్ దుకాణం తనిఖీ..తహసిల్దార్ సవాయి సింగ్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ సవాయి సింగ్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.ఈ పథకాన్ని…

సన్న బియ్యం పంపిణీ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,జుక్కల్, మండల కేంద్రంలోని రేషన్ షాపులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

హోరాహోరీగా కోమలంచలో కుస్తీ పోటీలు

మన న్యూస్ నిజాంసాగర్ జుక్కల్ మొహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీలనుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 100,300,500,1000,వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…

ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన మల్లికార్జున్.

మన న్యూస్,నిజాంసాగర్, మండలంలోని సుల్తాన్ నగర్ స్మనవాటికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిధులతో మంజూరైన ఐమాక్స్ లైట్లున్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఐమాక్స్ లైట్లను మంజూరు చేసిన…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్

మనన్యూస్,గూడూరు:జనసేన,చిరంజీవి యువత నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో పేద ముస్లిమ్స్ కు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గూడూరు షాది మంజిల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్ తో…

రైతులకు ఇబ్బందులు లేకుండా దాన్యం కొనుగోలు చేస్తాం. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో మహా గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ ఆదాయ వ్యవహారాల గురించి…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..