జర్నలిస్టును పరామర్శించి.. ధైర్యం చెప్పిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వుదయం దినపత్రిక జర్నలిస్టు గుర్రపు వెంకటేశంను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారి స్వగ్రామం మాగికి వెళ్ళి వారి నివాసంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశంకు…
మాగిలో కొనుగోలు కేంద్రంను ప్రారంభించినా ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంటకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
లోక్ అదాలత్ కేంద్రం ప్రారంభం.
మన న్యూస్ ,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని లోక్ అదాలత్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎస్ ఐ శివకుమార్ లు కలిసి రిబ్బన్ కట్…
అచ్చంపేట్ లో కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సోమవారం రామాలయం మందిరం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఇలానే ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు.ఈ…
తహసీల్దార్ కార్యలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు.
మన న్యూస్,నిజాంసాగర్, మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించార.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధునిగా, ఉప ప్రధానమంత్రిగా…
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి రైతును ఎవరు కూడా మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోనిపిట్లంమండలంలోనిబండపల్లి,బిచ్కుంద మండలంలోని బండరెంజల్,వాజీద్ నగర్,శెట్లూరు,ఖత్గావ్ గ్రామాలల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…
సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.బిచ్కుంద మండలంలోని బండరెంజల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యంన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే…
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తా.జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్, బిచ్కుంద మండలంలోని వాజీద్నగర్లో వడగళ్ల వర్షంతో వరి,జొన్న పంటలు దెబ్బతిన్నాయి.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు.అధికారులు…
బాబు జగ్జీవన్ రామ్ జయంతి
మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆయన…
పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…