స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధికి చేయాలి..
మన న్యూస్,నిజాంసాగర్, స్వచ్ఛంద సంస్థల ట్రస్టుల ద్వారా గ్రామాల అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కాలిపూర్ గ్రామంలో జి.వి.ఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. ట్రస్టు ద్వారా గ్రామాన్ని దత్తత…
భూభారతి ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు.
మన న్యూస్,నిజాంసాగర్,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మహమ్మద్ నగర్, నిజాంసాగర్ ఉమ్మడి…
మల్లూర్ లో కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బారేడు పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఉదయం గ్రామ పెద్దలు ఎస్ కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక జహీరాబాద్ తదితర…
ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.హైదరాబాద్ లోనిఎర్రమంజిల్ లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధ్యక్షత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ…
నర్వ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమ గౌడ్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమా గౌడ్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నిజాంసాగర్ మాజీ…
ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవైయిసింగ్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. దళారులను…
పొక్సో కేసులో ఒకరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష.
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి ఐదు ఏండ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించినట్లు…
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లోని గ్రామాలల్లో సుల్తాన్ నగర్,హసన్ పల్లి, గిర్ని తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మొహమ్మద్ నగర్…
సింగితంలో హోరా హోరిగా కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఉదయం మొదలుకున్న కుస్తీ పోటీలు 50,100,500,1000, వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి.. మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు వడ్డేపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పూజ చేసి కొబ్బరికాయలు…