క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 3వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు రాష్ట్రంలోని హకీంపేట్,కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ…
హసన్ పల్లి గ్రామ పంచాయతీకి ఇన్చార్జి ఎవరు?
ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియదు.. చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తా. మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు సెలవు పై వెళ్లడంతో హసన్ పల్లి గ్రామపంచాయతీకి ఏ పంచాయతీ…
భూభారతి రెవెన్యూ సమస్యల దరఖాస్తులు స్వీకరణ..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మండలంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేయడానికి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి.సదస్సు ల్లో భూసమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.ఇందులో పలువురు రైతులు ప్రజలు భూ…
దళితబంధు వాహనాలు అందజేత..
మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్
మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్):సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యర్తలు, ఆశా వర్కర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిట్లం, నిజాంసాగర్ మండలాల ఆరోగ్య కార్యకర్తలకు ఆయన…
బక్రీద్ పండుగ వేడుకలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…
రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి..జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మాల్తుమ్మెద శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…
పాఠ్య పుస్తకాలు పంపిణీ..ఎంఈవో అమర్ సింగ్
మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని…
సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల…
ఎర్రవల్లిలో మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్
మన న్యూస్,హైదరాబాద్ ,గజ్వాల్ , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారంమాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా…