ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ

మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న…

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జవహర్ నవోదయ విద్యాలయ ంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశం కోరే గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు నిజాంసాగర్ నవోదయ విద్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో…

ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించిన అధికారులు..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) తెలంగాణ ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు స్థాపకుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…

బీసీలకు 42 శాతం రిజ్వేషన్ పై నాయకులు హర్షం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు వచ్చే స్థానిక ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై నిజాంసాగర్ మండల కాంగ్రెస్ బిసి నాయకులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ…

మంత్రికి ఎమ్మెల్యే ఘనంగా సన్మానం..

మన న్యూస్,నిజాంసాగర్ జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ అండ్ బి మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి కి బిచ్కుంద బండప్ప ఫంక్షన్ హాల్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శాలువా…

రెండుమూడేళ్లలో జుక్కల్ రూపురేఖలు మారుస్తా.ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు…

జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు. మంత్రి

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్టచర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.సోమవారం జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి…

మంత్రికి ఘన స్వాగతం

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్): అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సోమవారం బిచ్కుందలో ఘనస్వాగతం పలికారు. మంత్రికి క్రేన్ ద్వారా గజమాల వేసి డీజే,బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.అంబేడ్కర్ చౌరస్తా నుంచి సభ వేదిక…

హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.

మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మద్దెలచెరువు, పిట్లం రోడ్, తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల…

సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..