తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…

మీటర్నల్ సేల్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1 కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో…

గుఱ్ఱప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే మురళీమోహన్

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

అక్రమ  వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి  చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న  సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్

మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత

మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-24:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్.కలికిరి మురళీమోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు