జాతీయ సైన్స్ దినోత్సవవిద్యార్థులలోనైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యం మండలవిద్యాశాఖఅధికారి త్యాగరాజు రెడ్డి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన న్యూస్ తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం గణనీయంగానిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఘనంగా సైన్స్ దినోత్సవం.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలోని విజయవాడ శ్రీ చైతన్య అకాడమిక్ ఆధ్వర్యంలో ఉన్న ఉషోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆధ్వర్యంలో తుంబ కుప్పం పీ హెచ్ సి…

జనవిజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవం

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ మంగళ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం…

మొగిలి రథోత్సవానికి ఉచిత బస్సు సౌకర్యం:ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలానికి చెందిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించే రథోత్సవ కార్యక్రమానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు. బంగారుపాళ్యం మండలానికి…

చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు గా షేక్ ఫిరోజ్ అహ్మద్.

బంగారు పాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన ఫిరోజ్ అహ్మద్( అన్ను ) మండల కో- ఆప్షన్ నెంబర్ ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా శుక్రవారం నియమితులైయ్యారు. పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు గా…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…

కాణిపాకంశివరాత్రి పండుగ సందర్భంగా భరతనాట్యంలో పాల్గొన్న షన్విక.ప్రశంస పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా.

కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్ శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం…

మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…

మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఆలయంలో పోటెత్తిన భక్తులు.

బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా…

చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు