జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని కలిసిన ఐరాల మండల జనసేన నాయకులు

ఐరాల (తిరుపతి ) , నవంబర్ 15 :మన న్యూస్ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని ఈ రోజు తిరుపతి లో మర్యాద పూర్వకంగా కలిసిన పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల…

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చిత్తూరు జిల్లా కు సురేంద్ర బాబు ఎన్నిక

ఐరాల – నవంబర్ 13 :మన న్యూస్ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నబి. సురేంద్ర బాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…

తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్*

తవణంపల్లి, నవంబర్ 14 :మన న్యూస్ పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిశర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.…

ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకం ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్

ప్రతి విద్యార్థి సేవాభావంతో మెలగాలి ఎస్సై సుమన్ Mana News:- మన న్యూస్ ,ఎస్ఆర్ పురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకంలా ఉంటుందని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు.గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా…

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా”

MANA CINEMA :- నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా”. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా…

గిరిజన బాలికల హాస్టల్ కు స్ట్రీట్ లైట్లు వితరణ చేసిన వినుత కోటా*

శ్రీ కాళహస్తి నవంబర్ 14 మన న్యూస్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మొన్న గిరిజన బాలికల హాస్టల్ సందర్శించినప్పుడు కొన్ని సమస్యలు వినుత తెలపడం జరిగింది. సమస్యలను జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే…

అప్పు చేసి గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహణ

పాచిపెంట,నవంబర్14 ( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోగ్రంధాలయ వా రోత్సవాలు అప్పు చేసిన డబ్బులతో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్లు పాచిపెంట గ్రంధాలయం టీచరు ఉదయభాస్కర్ తెలియజేశారు. ఆయన గురువారం నాడు ( మన న్యూస్,) విలేకరితో…

42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో…

విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం

MANA CINEMA :- విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. గద్దరన్న మూడు పాటలు…

పత్రికా ప్రకటన

చిత్తూరు నవంబర్ 13 మనం న్యూస్ నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని…

You Missed Mana News updates

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్
‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*
పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు
ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం