విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
మన న్యూస్: విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టి ఎస్ పి ఈ యు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల…
బాల్య వివాహరహిత భద్రాద్రి కై ప్రతిజ్ఞ పూనుదాం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్
మన న్యూస్: బాల్యవివాహాలను నిర్మూలించాలంటే సామాజిక భాగస్వామ్యం ఎంతో కీలకమని అందుకు అందరం కలిసి బాల్యవివాహాలను చేయము ప్రోత్సహించము అని ప్రతిజ్ఞ కోణాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారుయాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ జస్ట్ రైట్స్…
విస్తృతంగా వాహన తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘచిన వారిపై కఠిన చర్యలు: ఎస్సై రాజ్ కుమార్
మన న్యూస్: పినపాక మండల కేంద్రమైన పినపాక, గోపాలరావుపేట గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆయన మాట్లాడుతూ… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు అని,…
రాష్ట్ర రెవెన్యూ మంత్రి సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య
మన న్యూస్: తిరుపతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో సురేంద్ర రాజు జంగం ముని…
రెవిన్యూ మంత్రి ని సన్మానించిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ ‘పులుగోరు ‘
మన న్యూస్ :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం తిరుపతిలోనే ఒక ప్రైవేటు హోటల్లో మంత్రిని పులిగోరు…
టిడిపి నగిరి మెజార్టీ భారీగా ఉందిసభ్యత్వము సగమే ఉంది
మన న్యూస్: చిత్తూరు టిడిపి సభ్యత్వ నమోదులో నగరి నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత నమోదు జరగనికుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టిడిపి నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…
ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ గోడ కు పిల్లర్స్ వేయడం ప్రారంభం
Mana News:స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామంలో ప్యాట…
నూతన ట్రాన్స్ఫారని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా రేగళ్ల పంచాయతీ మాదన్నగూడెం లో ఎన్నో ఏళ్లగా కరెంటు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం దృష్టికి మాదన్నగూడెం గ్రామస్తులు తీసుకురాగా తక్షణమే…
కూనవరం పంచాయతీ నూతన కార్యాలయం కి శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం
మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ లో ప్రజా పాలన విజయోత్సవాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమంలో పాల్గొని 20 లక్షణ అంచనా తో కూనవరం…
కాటేపల్లి గ్రామ పంచాయతీ లో భారత రాజ్యాంగ దినోత్సవం కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్,
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళ వారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగానికి…