డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో దాదా పీర్ నేతృత్వంలోని డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిజెపి…

మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నీ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం నందు అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గోడపర్తి వంశీ నూతనంగా నిర్మించబడిన ఆర్ డి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నూతన ప్రారంభోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం ముఖ్యఅతిథిగా…

ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…

ప్రజల పక్షాన ఉండే పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు

మన న్యూస్: అశ్వాపురం బుధవారం రాత్రి అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం కాసబోయిన శ్రీనివాస్,అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, హాజరై మాట్లాడుతూ మల్లెలమడుగు గ్రామంలో, పేదలకి…

ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేయాలి. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్

మన న్యూస్: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఎయిర్బస్సు డ్రైవర్లు కు లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న సర్కులర్లు ప్రకారం జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ ,పీఎఫ్, సెలవులు వంటి కార్మిక చట్టాలని…

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

మన న్యూస్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవోలు…

జనసేన జన వాణి లో తిరుపతి జనసేన నేతలు

మన న్యూస్: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాని కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే గారిని శ్రీనివాసులతోపాటు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి లు…

బిసిల అభివృద్దే ఎన్డీఎ కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మ్యూజిక్ కాలేజీ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యేఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటు పడిన గొప్ప…

ఎన్నిసార్లు చెప్పినా రెవిన్యూ అధికారులు మా సమస్యలు పట్టించుకోలేదు,

మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఅనంతగిరి రెవిన్యూ పరిధిలో ఉన్న బొర్రా మామిడి పంచాయితీ బొడ్డపాడు తదితర గ్రామాలు మూట కూడు పంచాయతీ గ్రామాలకు అనంతగిరి రెవెన్యూ నుండి తొలగించి సర్వేలు నిర్వహించి అటవీ పోడు భూములకు పట్టాలు…

పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు ఎరువుల డీలర్ల అవినీతి బయటపడింది,చర్యలు తప్పవు వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు వెల్లడి

మన న్యూస్ :=పాచిపెంట, మన్యం జిల్లా పాచిపెంట లో రైతులు పిర్యాదులు మేరకు పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా డీలర్ల అవినీతి అక్రమాలు బయట పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు విలేకరులకు తెలియజేశారు.పాచిపెంట మండలంలో శ్రీ…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///