పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక శాసనసభ్యులుపాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి పోరాటయోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం అనంతరం ఖమ్మం సిపిఐ గిరి ప్రసాద్ భవన్ లో ఏర్పాటుచేసిన పోటు ప్రసాద్ పార్థివదేహానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు.…
మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి
మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్…
సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్ ?
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ : అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్గా తీసుకునే రాజకీయ…
దీక్షా దివస్’కు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ కామారెడ్డిలో శుక్రవారం తలపెట్టిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బొగ్గుగుడిసె కూడలి నుంచి కామారెడ్డికి వెళ్లారు. మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి,…
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు, న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది, జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,
మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన…
త్రిబుల్ ఆర్ తో తితిదే క్షత్రియ ఉద్యోగులు ఏపీ ఉపసభాపతికి ఘన సన్మానం తిరుపతి నవంబర్
మన న్యూస్: త్రిబుల్ ఆర్ గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి రఘు రామకృష్ణమ రాజును తిరుమల తిరుపతి దేవస్థానం క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు రుద్రరాజు గురు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో తితిదే ఉద్యోగులు గురువారం…
జిల్లాలో ప్రథమ స్థానం మల్లుర్ పాఠశాల జిల్లా విద్యాధికారి రాజు
మన న్యూస్: నిజాం సాగర్ ,జుక్కల్ , జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మల్లూరు జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సౌమ్య, భావన ,మీనాక్షి లు మొదటి స్థానంలో సత్తా చాటారు.నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ మల్లూరు జడ్పిహెచ్ఎస్…
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మన న్యూస్: సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ…
జ్యోతిరావు పూలే కు నివాళి
మన న్యూస్: హాత్మా జ్యోతరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర నాయిబ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి . సదాశివం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా…
మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మన న్యూస్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసెంబర్ 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మాలల సింహ గర్జన కామారెడ్డి జిల్లా…