Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే కీలకము రాష్ట్రవిద్యా కమిషన్ చైర్మన్

మన న్యూస్: పినపాక నియోజకవర్గం ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను సాధించే విధంగాబాటలు వెయ్యాలి అని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన సంక్షేమ బాలురపాఠశాల, వసతి గృహం,మణుగూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల, అశోక్…

విప్పల గుంపు గ్రామ యువతకు వాలీబాల్ కిట్లుఅందజేత

మన న్యూస్: పినపాక మండలం లోని విప్పలగుంపు గ్రామ యువకులకు మంగళవారం ఏడుళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజకుమార్ చేతులు మీదుగా వాలీబాల్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువకులు…

అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మన న్యూస్: పినపాక మండలం బోటిగూడెం బీటు పరిధిలోని చింతలపాడు ఆదివాసి గ్రామమునందు మంగళవారం నాడు ఏడూళ్ళ బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అటవీక్షేత్రాధికారి ఉపేందర్ మాట్లాడుతూ…. అటవీభూములలో పోడు వ్యవసాయం ,వన్యప్రాణి సంరక్షణ మరియు…

హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కలసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, సమస్యల పైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం నందు సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే శ్రీ…

బైకుల దొంగతనం కేసును చేదించిన గద్వాల్ పోలీసులు, ఆరుగురు నిందితుల అరెస్టు

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వివిధ గ్రామంలో వారి 35 బైకులు స్వాదినం ,వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక ముఠాగా మారి రాత్రి సమయాల్లో కాలనీలలో రెక్కి నిర్వహించి…

మా కోరిక ఒకటే మా సంపత్ అన్నకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించండి

తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,జోగుల రవిఅలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వి. జానయ్య

మన న్యూస్: మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమిస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్,(టి యు సి ఐ )మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వీ. జానయ్య సింగరేణి యాజమాన్యాన్ని ,ప్రభుత్వాన్ని…

రేషన్ షాప్ ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్: నిజాంసాగర్,జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన రేషన్ షాప్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ ను ప్రారంభించారు. బియ్యాన్ని కంట పై పెట్టి లబ్ధిదారులకు బియ్యాన్ని…

సంక్షేమానికి పెద్ద పీఠ ఆడపిల్లలను చదివిద్దాం.. రక్షిద్దాం ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి

మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో కిషోర్ బాలికల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం తో పాటు వారి చదువుకు పెద్దపీట వేస్తోందని పార్వతిపురం మన్యం జిల్లా ఐ సి డి ఎస్ పిడి ఎం ఎన్…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///