కలికిరి లో విద్యార్థి నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి
మన న్యూస్: అన్నమయ్య జిల్లా కలికిరి ఈరోజు ఉదయం కలికిరి శ్రీనివాస జూనియర్ కాలేజ్ లో విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ…
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు బిసీఎం స్కూల్ విద్యార్థి ఎంపిక పూజిత్ ను అభినందించిన కరస్పాండెంట్
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 6రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు తిరుపతి సమీపం మంగళంలోని బీసీ ఎం స్కూల్ విద్యార్థి పూజిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బిసీఎం స్కూల్లో 9వ తరగతి చదివే కే…
సారు ఈ కార్యాలయం పేరు ఏది ? కార్యాలయం పేరు రాయడం మరిచారు.
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని అప్పట్లో కార్యాలయానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరై మరమ్మత్తులు చేసి పెయింటింగ్ వేసి వదిలేశారు. కానీ ఎంపీడీవో కార్యాలయం పేరు రాయడం మరిచారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి…
కేటీఆర్ మూర్ఖత్వపు భ్రమ మరో పాతికేళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు స్వర్ణయుగం పత్రిక సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం.
మన న్యూస్: పినపాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్లు నాలుగేళ్లు మాత్రమేనంటూ, మాజీ మంత్రి కేటీఆర్ పగటికలలు కంటూ మూర్ఖత్వపు భ్రమలో తేలాడుతున్నాడని… పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్…
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా ఆళ్లపల్లి రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి 25 మంది లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…
ముమ్మరంగా వాహన తనిఖీలు
మన న్యూస్: పినపాక మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా శుక్రవారం పినపాక మండలంలోని జానంపేట గ్రామ శివారులో ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లోని…
పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మన న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని పేదల భూములు పేదలకు అప్పజెప్పాలని సి పి యం రాష్ట్ర సీనియర్ నేత ఎం కృష్ణమూర్తి తెలిపారు పాచిపెంట మండల…
తాసిల్దార్ రమేష్ బాబు పనితీరు మార్చుకోవాలి: జిల్లా సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం
మన న్యూస్ : ఉన్నత అధికారులకు తప్పుడు నివేదిక ను పంపిస్తున్న తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి బంధువులకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా. తాసిల్దార్ రమేష్ బాబు ను వెంటనే విధుల నుంచి తొలగించాలి నకిలీ పట్టాల సృష్టికర్త…
అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీలకే ప్రజానీకం మొగ్గు సంతకాల సేకరణ విజయవంతం మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాల్సిందే సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత…
అక్రమ అరెస్ట్లు ఆపాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి
మన న్యూస్: పినపాక, ప్రభుత్వ పధకాల అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావును అరెస్ట్ చేయడం అక్రమమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లోని…